Saturday, January 9, 2010

అసలేం జరిగిందంటే.... శ్రీ పి.వి.ఆర్.కె. prasAd

పుస్తకం పేరు : అసలేం జరిగిందంటే.....
రచయిత : పి.వి.ఆర్.కె. ప్రసాద్

ఒక అద్భుతమైన పుస్తకం....
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం....
ప్రభుత్వాదికారుల జీవితమంటే పూల పాన్పు కాదని,
అదొక పరమపదసోపానమని నిర్ధారించిన పుస్తకం.
విద్యార్ధులకి ఇదొక గైడ్ లా ఉపయోగపడుతుంది.
రాజకీయాలను, ప్రభుత్వ పరిపాలనను సమాంతరంగా
వివరించిన తీరు చాలా బాగుంది.

అవసరమైనచోట ప్రభుత్వాధికారుల విధులను గురించి
ప్రసాద్ గారు ఇచ్చిన వివరణ విషయాన్ని సరిగా అర్ధం
చేసుకోడానికి ఎంతో తోడ్పడుతుంది.

ప్రస్తుతానికి 'ఖమ్మం పొమ్మంది...ఉప్పెన రమ్మంది' చాప్టర్
దగ్గర ఆగింది........

No comments: